రుక్మిణీకళ్యాణ ఘట్టం -శ్రీకృష్ణ పాండవీయం - మొదటిభాగము
ఈ దృశ్యకావ్యాన్ని చిత్రకల్పన చేసినవారు శ్రీ ఎన్.టి. రామారావు గారు.
ఆలపించినవారు ఘంటసాల, పి.బి. శ్రీనివాస్, మాధవపెద్ది సత్యం, సుశీల, లీల మరియు బృందం.
ఇందులో సంభాషణలు సముద్రాల గారు, పాటల పద్యాల సాహిత్యం సముద్రాల, కొసరాజు మరియు నారాయణరెడ్డి గార్లు సమకుర్చారు. సాహిత్యంలో కొంతవరకు పోతనమాత్యుల పద్యాలను ఉపయోగించినట్టుగా ఉన్నది. పూర్తి సాహిత్య వివరములు తెలిసినవారెవరైనా తెలియచేయగలరు.
Link to this comment:
All Comments (0)